కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలో చేరిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు
కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తె, మాజీ జడ్పీటీసీ కె బొజ్జమ్మ (సుశీలమ్మ) దంపతులు వైసీపీలో చేరారు. సీఎం జగన్మోహనరెడ్డి సమక్షంలో సోమవారం బొజ్జమ్మ...