ఎన్ఐఎ సోదాల కలకలం
హైదరాబాదు: హైదరాబాదులో మరో సారి ఉగ్రవాదుల సానుభూతిపరుల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు తనిఖీలు చేపట్టడం స్థానికుల్లో కలవరాన్ని కల్గిస్తోంది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీ, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి...