కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి, ఏపిలోని సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కు ఏమైనా లింక్ ఉందా? ఉందో లేదో తెలియదు కానీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు లింక్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో పాలనా వ్యవహారాల తో సంబంధం లేకుండా ఉన్న అతి ముఖ్యమైనది మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతిరాజుని...