కామన్వెల్త్ క్రీడల్లో రికార్డులు సృష్టిస్తున్న భారత క్రీడాకారులు .. టేబుల్ టెన్సీన్ లో తొలి స్వర్ణం సాధించిన భవీనా పటేల్
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నారు. తాజాగా టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి భవీనా పటేల్ భారత్ కు బంగారు పతకాన్ని అందించింది. పారా టేబుల్ టెన్నీస్ సింగిల్స్ 3-5...