‘పేదల అన్నం ముద్దలోనూ రూ.53 కోట్ల అవినీతి’
అమరావతి: పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి కొడుకులు కమీషన్లు తిన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా...