NewsOrbit
రాజ‌కీయాలు

‘పేదల అన్నం ముద్దలోనూ రూ.53 కోట్ల అవినీతి’

అమరావతి: పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి కొడుకులు కమీషన్‌లు తిన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేడు అన్న క్యాంటిన్‌లలో జరిగిన అవినీతిపై ట్వీట్ చేశారు.

203 అన్న క్యాంటిన్‌ల నిర్మాణంలో 53 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు విచారణలో తేలిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రెండు కాంట్రాక్ట్ సంస్థలతో వాటాలు మాట్లాడుకొని వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చదరపు అడుగుకు 4,500 రూపాయలు ఖర్చు అవుతుందా అని విజయసాయి రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

Leave a Comment