ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో… Read More
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు - ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ 'చిత్రకథ' చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** "అనగనగా… Read More
కాకినాడ: కాపులకు రిజర్వేషన్ అమలు చేయలేమని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పడం చాలా అన్యాయమని అని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత జ్యోతుల నెహ్రూ అన్నారు.… Read More
అమరావతి: అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించకముందే ఈ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సంబంధీకులు సుమారు 500ఎకరాలు… Read More
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఆదివారం తీసుకున్న సంచలన నిర్ణయంతో రెబల్ ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని… Read More
ఢిల్లీ నుంచి హరిద్వార్కు కాలినడకన యాత్ర చేస్తున్న కన్వరియాలు, Photo Credit: Indian Express (న్యూస్ ఆర్బిట్ డెస్క్) యోగీ ఆదిత్యనాధ్ ఏలుబడిలో పోలీసులు విచక్షణారహితంగా ఎన్కౌంటర్లకు… Read More
బెంగళూరు : కర్నాటకలో రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారు. 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ను స్పీకర్ విధించారు. ఇంతకు ముందే… Read More
అమరావతి: హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేననీ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరిటాల రవి… Read More
హైదరాబాద్: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్రెడ్డి (77) అనారోగ్యంతో ఈ తెల్లవారుఝామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూ… Read More
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రయాణీకుల రైలు పట్టాలపై నిలిచిపోయింది. దాదాపు 700 మంది… Read More
దొంగలు వదిలివెళ్లిన వాహనాలు (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎనిమిది మంది ఫెడరల్ పోలీసుల దుస్తుల్లో వచ్చారు. వారి వాహనం కూడా పోలీసు మార్కింగ్తోనే ఉంది. ఒక ట్రక్కు… Read More
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మళ్లీ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఫ్లైఓవర్ పక్కన పార్క్లో ప్రతిష్టించేందుకు రంగం సిద్ధం అయింది.… Read More
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా నాలుగవసారి పదవీ ప్రమాణం చేసిన బిజెపి నాయకుడు బిఎస్ యడియూరప్ప ఇంగ్లీష్లో తన పేరు స్పెల్లింగ్ మార్చారు. గతంలో Yeddyurappa గా తన… Read More
అమరావతి: కాంట్రాక్టుల్లో అవినీతికి తావులేకుండా జ్యుడీషియల్ కమిషన్ ద్వారా టెండర్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్… Read More
ఇప్పుడంతా చిన్నప్పటి జ్ఞాపకాల తోటల్ని వెదుక్కుంటూ పక్షుల్లా ఎగురుతున్నారు. ఎప్పుడో పదో తరగతో..ఇంటర్మీడియట్టో చదివిన స్నేహితుల్ని అన్వేషించుకుంటూ తమ తెలిసిన గోళాలన్నీ తిరుగుతున్నారు. ఫేస్ బుక్కులూ వాట్సాప్లూ, … Read More
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం… Read More
అమరావతి: రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభలో శుక్రవారం టిడిపి సభ్యుల ప్రశ్నకు బదులుగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు… Read More
అమరావతి: గడచిన తెలుగుదేశం ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు స్వచ్చందంగా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలనీ, లేకుంటే వారిని తొలగించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ… Read More
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొద్ది… Read More
న్యూఢిల్లీ : వ్యంగ్యవార్తావిభాగం : దేశంలో పరిస్థితులపై 94 మంది 'మేధావులు' నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. గుప్తయుగం తర్వాత తొలిసారిగా దేశంలో మరోసారి స్వర్ణయుగం… Read More
అమరావతి: మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చామనీ తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్వీట్ చేయగా టిడిపి ఎమ్మెల్సీ… Read More
అమరావతి: ఏపి శాసనసభ నుండి వరుసగా మూడో రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. హైదరాబాదులోని ఏపి ఆస్తులను తెలంగాణకు ఎలా అప్పగించారని టిడిపి నేతలు అధికారపక్షాన్ని… Read More
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ నెల రోజుల పెరోల్పై గురువారం వెల్లూరు జైలు నుండి విడుదలైంది.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండు రోజుల పాటు తల్లిదండ్రులును విపరీతమైన క్షోభకు గురి చేసిన జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమయింది. బామ్మను కొట్టి నాలుగేళ్ల ఆ పిల్లవాడిని… Read More
అమరావతి: సిఎం జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభ నడిపిస్తున్నారు తప్ప సభ్యుల హక్కులను కాపాడటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై… Read More
న్యూఢిల్లీ: టెలివిజన్ నటి ద్రష్టి ధామి తన భర్త నీరజ్ ఖెమ్కాతో కలసి స్పెయిన్లో విహార యాత్ర చేస్తోంది. ఆమె విహార యాత్రలోని పలు రొమాంటిక్… Read More
అమరావతి: టిడిపి సభ్యులు బుధవారం శాసనసభలోనూ, బయట నిరసన వ్యక్తం చేశారు. టిడిపి శాసనసభాపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ అసెంబ్లీ… Read More
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన ఒడిసా సీనియర్ బిజెపి నేత బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్… Read More
అమరావతి: స్పందన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వినతులు ఇస్తే సత్వరమే పరిష్కారం అవుతున్నాయన్న నమ్మకాన్ని… Read More
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రుణం ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ రద్దు చేసి వారం తిరగకముందే మరో బ్యాంక్ అదే దారి పట్టింది. అమరావతికి 20… Read More
అమరావతి: ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అధికారపక్లంలో అసహనం బాగా పెరిగిపోతోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. ముగ్గురు టిడిపి సభ్యులను శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్… Read More
బెంగళూరు: మరో రోజు గడువు సంపాదించుకున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు శాసనసభ విశ్వాసం పొందాల్సిఉంది. కర్నాటక రాజకీయ డ్రామా… Read More
అమరావతి: ప్రజల పక్షాన పోరాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.సస్సెన్షన్కు గురైన టిడిపి సభ్యులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు అసెంబ్లీ… Read More
అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాల్లో తొలి సారిగా ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్కు గురైయ్యారు. శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమయ్యింది. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు 45… Read More
బెంగళూరు: కర్నాటక శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి కుమారస్వామికి స్పీకర్ రమేష్ కుమర్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటికీ బలపరీక్షకు నిలబడకపోతే తానే రాజీనామా… Read More
అమరావతి: అమరావతిపై వైసిపి రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంగళగిరి హాపీ రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… Read More
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 వాహక నౌక జిఎస్ఎల్వి మార్క్ 3ఎం1 అనుకున్న ప్రకారం ఖచ్చంతంగా 243 గంటలకు నింగిలోకి… Read More
అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుండి ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లడానికి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో అసెంబ్లీలో గందరగోళ… Read More
అమరావతి: అమరావతి ఒక స్కాముల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500కోట్ల రూపాయల రుణాన్ని నిలిపివేసిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రపంచ బ్యాంకు… Read More
హైదరాబాదు: ఆయన చట్టానికి లోబడి బాధ్యతలను నిర్వహించాల్సిన ప్రజా ప్రతినిధి. కానీ ఆయన ఆ విషయాన్ని మరచి అధికారులపై గిరిజనులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. మీ… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది.… Read More
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానిని ఉద్దేశించి వైసిపికి చెందిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సోమవారం ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ‘నాలుగు ఓట్లు… Read More
అమరావతి: తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ బాస్ షో ప్రసారం కాకుండా అనుమతి రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. బిగ్… Read More
కోలకతా: “డబ్బు, పోలీసులు, ఇవిఎంలు వీటి ద్వారానే మొన్నటి ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలలో వారు మొత్తం కోల్పోతారు”. ఈ మాటలన్నది… Read More
ఆమ్లెట్ వేసిన తర్వాత కోడిగుడ్డు పెంకు చెత్తబుట్టలో విసురుతాం. ప్రపంచవ్యాప్తంగా కిచెన్ వ్యర్ధాలలో కోడిగుడ్డు పెంకుల వాటా లక్షలాది టన్నులు ఉంటుంది. ఈ పెంకు కాల్షియం కార్బొనేట్తో… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో వరద ముంపులో వేలాది గ్రామాలు… Read More
Photos Credit: ND TV (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యంత విషపూరితమైన సింధటిక్ పాలు తయారుచేసి ఏకంగా ఆరు రాష్ట్రలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ తమ బ్రాండ్… Read More
మరణం ఎప్పుడూ విచిత్రమే. అది ఉన్నవారికి విషాదమూ వెళ్ళిన వారికి విశ్రాంతినీ ఇస్తుంది. రావడానికీ పోవడానికీ మధ్య ఊయెల ఊపేది ఎవరో అంతుపట్టని విషయమే. ఉయ్యాల ఊగుతూనే… Read More
అమరావతి: దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్యుడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి… Read More