అమరావతి: కాపు రిజర్వేషన్స్ కు సంబంధించి గత ప్రభుత్వం చట్టసభల్లో చేసిన చట్టాన్ని జగన్ ప్రభుత్వం జీవో ద్వారా ఎలా రద్దు చేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. చట్టసభల్లో...
తెనాలి, జనవరి 13: పెదరావూరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఇక్కడకు చేరుకున్నారు. తెనాలిలో పెద్ద ఎత్తన కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఎదురేగి...