కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది వరంగల్లో అధికార టిఆర్ఎస్ అభ్యర్థిగా...