యోగీ… ప్లీజ్ ఆ పని చేయండి… ఇప్పుడు పరిస్థితులు బాలేవు…!
ఆగస్టు 5వ తారీఖున అయోధ్యలో జరగనున్న రామమందిర భూమిపూజను వాయిదా వేయాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ముహూర్తానికి సంబంధించిన సనాతన ధర్మ నిబంధనలు కార్యక్రమ నిర్వాహకులు పాటించలేదని, అందువల్లే ఈ...