NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఖైరతాబాద్ గణేశ్‎ని చూడటానికి ఎవరూ రావొద్దు…!!

మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి పై పడుతుంది. దేశ ప్రధాని లు మొదలుకొని సామాన్యుల వరకు ఎవరిని విడిచి పెట్టడం లేదు. చికిత్స, వ్యాక్సిన్ లేని ఈ వైరస్ వల్ల అనేకమంది బలైపోతున్న నేపద్యంలో, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చాలా వరకు సామూహిక సమావేశాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కూడా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో, కొత్త పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కరోనా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు చాలా వరకు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.

khairatabad ganash fastivel
khairatabad ganash fastivel

పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క వినాయక చవితి పండుగ వస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ గణేష్ మహోత్సవం విషయంలో ఖైరతాబాద్ గణేష్ కమిటీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ప్రతియేటా జరిగే గణేష్ మహోత్సవాలకు ఖైరతాబాద్ వినాయకుడు భారీఎత్తున భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేషుడికి మంచి విశిష్టత ఉంది. తాజాగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఖైరతాబాద్ గణనాథుడి పై కూడా పడింది. దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో ఉండటంతో పాటు ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఎవరు రాకూడదని కమిటీ ప్రకటించింది. 

ఇదిలా ఉండగా గణనాథుడు తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం తయారీ ఇటీవల ప్రారంభమైంది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి 9 అడుగులకే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఉంటుందని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. అంతే కాకుండా పూర్తిగా మట్టితోనే గణపతిని నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. 66 వ యేట రూపొందిస్తున్న ఖైరతాబాద్ గణనాథుడు ఈ సారి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా భక్తులకు దర్శనమీయనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ విగ్రహానికి  ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి దేవి విగ్రహాలను కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కోల్ కత్తాకు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేయనున్నట్లు కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈసారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, కరోనా రూల్స్ కారణంగా ఖైరతాబాద్ గణేష్ ని చూడటానికి దర్శనం కోసం భక్తులు ఎవరు రావద్దని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri