NewsOrbit
రాజ‌కీయాలు

తిరిగి వైసిపిలో చేరిన రఘురామకృష్ణంరాజు

హైదరాబాదు, మార్చి 3: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టిడిపి సీనియర్ నాయకుడు కనుమూరు రఘురామ కృష్ణంరాజు తిరిగి సొంత గూటికి (వైసిపిలోకి) చేరారు.

ఆదివారం ఉదయం వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో  కలిసి లోటస్‌పాండ్‌లో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు.

నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి రఘురామకృష్ణంరాజుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.

వైపిసిలో సీటు కేటాయింపుపై రామకృష్ణంరాజుకు పార్టీ అధినేత నుండి స్పష్టమైన హామీ లభించినట్లు సమాచారం.

రఘురామకృష్ణం రాజు తొలుత వైసిపి నుండి బిజెపి చేరారు. 2018 మే నెలలో టిడిపిలో చేరారు.

ఇటీవల అమరావతిలో జరిగిన నరసాపురం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి సమన్వయ కమిటీ సమావేశాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో రఘురామకృష్ణంరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం, పార్లమెంట్ సీటు కేటాయింపుపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో టిడిపికి గుడ్‌బై చెప్పారని తెలుస్తోంది.

ఈ సందర్భంలో రఘురామకృష్ణం రాజు మిడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నరసాపురం  పార్లమెంట్ స్థానం నుండి వైసిపి నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సీటు గురించే పార్టీ మారలేదనీ, రాష్ట్ర ప్రజలు వైసిపి వైపు చూస్తున్నారని అన్నారు.  ప్రజాభీష్టం మేరకు తాను సొంతింటికి చేరినట్లుగా వైసిపిలోకి వచ్చానని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Leave a Comment