NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ రాజ‌కీయాలు హెల్త్

YS Jagan: ఇది క‌దా జ‌గ‌న్ మ‌న‌సును తెలియ‌జేసే నిర్ణ‌యం…

YS Jagan: Jagan Trollers Failed New Scheme

YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గొప్ప‌ మ‌న‌సును తెలియ‌జేసే నిర్ణ‌యాల్లో తాజాగా ప్ర‌క‌టించినంది మ‌రో కీల‌క‌మైన అంశ‌మ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఆంధ్ర‌ప్రదేశ్ లో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంధ్ర‌ప్రదేశ్ లో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఇలాంటి స‌మ‌యంలోనే మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు.

YS Jagan: Jagan Trollers Failed New Scheme
YS Jagan: Jagan Trollers Failed New Scheme

ఆదేశాలు వ‌చ్చేశాయి…

కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలన్న‌ నిర్ణయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.

Carona vire

భారీగా కేసులు….

ఇదిలా ఉండ‌గా ఏపీలో కొత్త‌గా రాష్ట్రంలో 94,550 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా… 24,171 మందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,10,436 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ‌ బులిటెన్‌ విడుదల చేసింది.

జిల్లాల వారీ లెక్కలు ఇవి…

అనంతపురం జిల్లాలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు ,కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి క‌న్నుమూశారు. కొత్త‌గా 21,101 మంది వైర‌స్ నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,75,305 నమూనాలను పరీక్షించినట్లు

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?