Weight Loss: నేటి మన ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ సమస్యలు ఇలా ఎన్నో రకాల కారణాలతో ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు ఎక్కువ మందిని వేధిస్తుంది.. బరువు తగ్గడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను వినియోగిస్తుంటారు.. కాకపోతే వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.. అదే మన వంటింట్లో లభించే ఈ వస్తువులతో పొడి తయారు చేసుకుని తాగితే.. అధిక బరువుకు పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!
ఈ చిట్కా కి ఒక చెంచా సోంపు గింజలు ఒక శంషాబాద్ చిన్న దాల్చిన ముక్క ఒక చెంచా మిరియాలు ఐదు ఆలూ కాయలు అవసరం ముందుగా పోయి మీద బాండీ పెట్టి ముందుగా చెప్పిన పదార్థాలన్నింటిని వేయించుకోవాలి.. తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.. ఈ పొడిని మిక్సీ జార్ లోనే ఉంచి అందులో ఒక చెంచా పసుపు, ఒక చెంచా అశ్వగంధ పొడి, మూడు చెంచాల బాదం పోడి ఒక, చెంచా శొంఠి పొడి, రుచికి సరిపడా కొద్దిగా పట్టిక బెల్లం కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి అయిన తరువాత ఈ పొడిని మరొక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా సిద్ధం చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో అర చెంచా పొడి వేసి కలపాలి. ఈ పాలను ఉదయం సమయంలో తాగాలి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు క్రమంగా కరగడంతో బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ పాలను రాత్రిపూట తాగితే మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది..