NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. చంద్రబాబు నివాసం అటాచ్  

AP Govt gave a big shock to chandrababu
Share

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జగన్మోహనరెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. అమరావతి ల్యాండ్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే క్విడ్ ప్రోకో కు చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ పాల్పడ్డారన్న అభియోగంపై కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకో లో భాగంగా లింగమనేని రమేష్ నుండి చంద్రబాబు గెస్ట్ హౌస్ తీసుకున్నారన్న ఆరోపణలపై పలు సెక్షన్ ల కింద ఏపి సర్కార్ కేసులు నమోదు చేసింది. దీంతో లింగమనేని గెస్ట్ హౌస్ ను ఆటాచ్ చేసింది.

AP Govt gave a big shock to chandrababu
AP Govt gave a big shock to chandrababu

 

రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములకు మంచి ధర లభించేలా అలైన్ మెంట్ మార్చారని ఆరోపణలు వచ్చాయి. లింగమేనికి లబ్ది చేకూర్చినందుకు ఈ గెస్ట్ హౌస్ ను తీసుకున్నారన్నది అభియోగం. ఈ కారణంగా చిన్న చిన్న రైతులు నష్టపోయారని ప్రభుత్వం వాదిస్తొంది. రూ.3.66 కోట్ల తో నారాయణ విద్యా సంస్థలలో పని చేసిన ఒక వ్యక్తి బినామీ పేరు మీద కొనుగోలు చేసారని చెబుతోంది. ఏపీ సీఐడీ ఈ మేరకు చంద్రబాబు నివాసం ఉన్న లింగమేని గెస్ట్ హౌస్ ను ఆటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసింది ప్రభుత్వం.

అగ్నిప్రమాదం కేసు పరిశీలనకు వెళితే .. పోలీసులకు ఊహించని షాక్


Share

Related posts

ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

somaraju sharma

చిరంజీవి ‘ఆచార్య’ పై కోర్టుకి వెళ్ళనున్న దర్శకుడు కొరటాల..! నష్టం ఎవరికి?

arun kanna

బాబు జైలు కి అంటున్న వైసీపీ మంత్రి..!!

sekhar