తెరాస అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా చింతమకడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా చింతమడక వచ్చిన కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో తన ఓటు...
కొమురం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం బురుగుడా పోలింగ్ కేంద్రంలో ఉదయం 12 గంటల సమయానికే 92 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికార సమాచారం మేరకు ఉదయం 12 గంటల వరకూ...
ప్రజాయుద్ధ నౌక గద్దర్ తన జీవితంలో తొలిసారిగా ఓటు వేశారు. బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అన్న వామపక్ష తీవ్రవాద భావజాలంలో ఇంత కాలం ఓటింగ్ కు దూరంగా ఉన్న గద్దర్...
టీడీపీ మాజీ నాయకుడు, ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నా కల్వకుర్తిలో జరిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచరణ్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి కాలప్పడ్డారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించడంలో...
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం పది గంటల వరకూ 12శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఉదయం మూడు గంటలకే 12 శాతం నమోదు కావడం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రాలలో సినీ ప్రముఖులు సకుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ చెప్పారు. కొద్ది సేపటి కిందట విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని వెంటనే సరిచేసినట్లు...
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సిద్దిపేటలో హరీష్ రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొడంగల్ లో పోలింగ్ ప్రారంభం కాలేదు. మాక్ పోలింగ్ జాప్యం కారణాంగా పోలింగ్...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తోలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న తొలి రోజు 9 వికెట్లు కోల్పోయి 250...
తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు...
కియో మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగుగా చెప్పవచ్చు. పర్యావరణ రవాణ లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది....
ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ వల్ల భూములు కోల్పోయే రైతులతో జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ రేపు భేటీ కానుంది. కత్సో మత్సుమోటో నేతృత్వంలోని జికా ప్రతినిథుల బృందం భూములు...
బులంద్ షహర్ లో జరిగిన మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్ సింగ్ కుటుంబం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈ ఉదయం కలిశారు. గోవధ చేశారన్న అనుమానంతో బులంద్ షహర్...
పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధూలకు స్థానికి మేజిస్ట్రేల్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అమృత్ సర్ లో రావణదహనం కార్యక్రమం సందర్భంగా రైలు...
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఛాతి నొప్పితో తంబిదురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ఆయనను...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు మాత్రం ఇంకా ఆగలేదు. రేపు పోలింగ్ జరుగుతుందనడా ఈ రోజు ఉదయం రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు వాహనాలను తనిఖీ...
అయోధ్యలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న ముస్లింలు బ్లాక్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భారీ...
అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో మీడియేటర్ గా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ అరెస్టుతో బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమాల్యాలో వణుకు ప్రారంభమైంది....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో ఈ రోజు పర్యటించనున్నారు. తిరుపతిలో జరిగే పేదరికంపై గెలుపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగే మెగా రుణమేళా కార్యక్రమంలో పాల్గొని వివిధ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పోలీస్ బాస్ తెలిపారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలు, మావోయిస్టు...
ఇండోనేసియాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఇండోనేషియాలోని లోంబోక్ ద్వీపంలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. దీంతో జనం భయాందోళనలతో ఇళ్ల ల్లోంచి బయటకు పరుగులు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులే సెలవులు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నేడు రేపు సెలవులు ప్రకటించింది. తరువాత రెండో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం సెలవులు...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొ ఇన్నింగ్ లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్...
తనను సెలవులో వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. సీీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్...
రాజకీయ నాయకులు వాడుతున్న భాష పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారే తప్ప శత్రువులు కాదని ఆయన అన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో సంచార వైద్య...
ఆరుబయట పాతకాలం వంటలతో యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన వంటల మస్తానమ్మ కన్నుమూశారు. వయోభారంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మస్తానమ్మ తన స్వస్థలమైన గుడివాడలో మరణించారు. రుచికరమైన వంటలు చేయడంలో సిద్ధహస్తురాలైన...
త్రిపురలో బస్సులోయలో పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో పాతిక మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దుర్ఘటన...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న పోటీ కూకట్ పల్లి నియోజకవర్గంలోనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా అనూహ్యంగా ఎన్టీఆర్ మనవరాలు, దివంగత హరికృష్ణ కోడలు నందమూరి...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో భారత్ కీలక ముందడుగు వేసింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటిష్ జాతీయుడు క్రిస్టియన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ప్రజాకూటమి నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజున అనుసరించాల్సిన వ్యూహం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన...
జనసేన జనతరంగం కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం 11 గంటలకు జనసేనాని పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనతరంగం నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహిస్తారు....
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి తిరుగులేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తాను రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో పర్యటించానని చెప్పిన ఆయన ఈ మూడు రాష్ట్రాలలోనూ కూడా...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. ఈ రోజు ఉదయం ఇస్రో జీశాట్ -11 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానా కౌర్ నుంచి ఈ ఉదయం ఇస్రో...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇప్పటి వరకూ 118 నియోజకవర్గాలనూ చుట్టేస్తూ సుడిగాలి పర్యటనలతో కేసీఆర్ ప్రచార సభలు జరిగాయి. రోజుకు సగటున...
ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్ర నేడు 313వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళంలో సాగుతున్న ఆయన యాత్ర నేడు ఎచ్చెర్ల, ఆముదాల వలస నియోజకవర్గాలలో కొనసాగుతుంది....
లగడపాటి పాక్షిక సర్వేతో అసలే కాకమీద ఉన్ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించారు. నిన్న సాయంత్రం ఆయన గెలవబోతున్నారంటూ ముగ్గురు స్వతంత్రుల పేర్లు వెల్లడించారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండబోతున్నాయో...
టెర్రరిజంపై పోరు పాక్ కు సాధ్యం కాకుంటే భారత్ సాయం తీసుకోవచ్చు రాజ్ నాథ్ సింగ్ బ్లాక్ మనీ. రెండు భారతీయ సంస్థల వివరాలు ఇచ్చేందుకు అంగీకరించిన స్విస్ సర్కార్ పేపర్ లీక్ తో...
కడలూరు: తమిళనాడు రాష్ట్రాన్ని ‘గజ’ తుపాను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరాన్ని గజ తుపాను దాటిన సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో తీర...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే స్థానంలో బరిలో దిగాలనుకున్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే...