స్వాతంత్య్రం రాక మునుపు ఇండియన్ ఆర్మీని .. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అని సంబోధించేవాళ్లు. ఆ సమయంలో మనదేశంలో కొందరు చొరబాటు దారులు రావడానికి ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాలు సారంగి అనే ప్రాంతంలోనూ జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న 21మంది ఇండియన్ బ్రిటీష్ ఆర్మీ సైనికులు.. 10 వేల మంది చొరబాటుదారులను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందిన చిత్రమే `కేసరి`. అక్షయ్కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పరిణీతి చోప్రా హీరోయిన్గా నటించింది. అనురాగ్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాను అనువాదాన్ని జపాన్లో ఆగస్ట్ 16న విడుదల చేయబోతునట్లు హీరో అక్షయ్కుమార్ తెలిపారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!