నేటి కాలంలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు ఎంత కఠినంగా ఉంటున్నాయో మనందరికీ తెలిసిందే. వీటిని దాటేందుకు విద్యార్థులు ఎంతో కృషి చెందుతున్నారు. ఇకనుంచి ఆ కృషి అవసరం లేదు. ఎస్ మీరు విన్నది నిజమే. ఎందుకంటే తాజాగా ఓ కొత్త రూల్ ని తీసుకొచ్చింది సీబీఎస్ఏ.
ఈ రూల్ ని చూస్తే మీరు తప్పనిసరిగా షాక్ అవుతారు. పూర్వకాలంలో పరీక్షలు అనేవి చాలా కఠినది కఠినంగా ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కొందరు డబ్బుతో పరీక్షలను కొంటున్నారు కూడా. ఇక తాజాగా CBSA అధికారులు సరికొత్త అధ్యాయం కు శ్రీకారం చుట్టనున్నారు.
పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతులను ఈ ఏడాది అనగా 2024 నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్ష పెడుతున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రూల్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. 9 10 తరగతిలో ఇంగ్లీష్, మ్యాక్స్ సబ్జెక్టులు అదేవిధంగా పదకొండు పన్నెండు తరగతులలో ఇంగ్లీష్, బయాలజీ, మ్యాక్స్ సబ్జెక్టులలో ఓపెన్ బుక్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పరీక్షలలో విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వారికి ఎంత సమయం పడుతుందో అనే విషయాన్ని నిపుణులు గమనించనున్నారు. ఓపెన్ బుక్ పద్ధతిలో విద్యార్థులు ఎగ్జామ్స్ కు బుక్స్ తీసుకెళ్ళానున్నారు. వాటిని చూస్తూ నిక్షేపంగా కోషన్స్ కి ఆన్సర్ రాయవచ్చు. మారి వీరి అధ్యయనాలలో ఏం రుజువైందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న పలువురు లెక్చరర్స్ షాక్ అవుతున్నారు. అదేవిధంగా కొందరు మండిపడుతున్నారు కూడా.