బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు కేవలం బాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లో మంచి కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇటీవల కాలంలో ఈయన తెలుగులో సైరా నరసింహారెడ్డి, తమిళంలో ఉయర్నంద మణిదన్ చిత్రాల్లో నటించారు. కాగా ఇప్పుడు మరో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అదే మరాఠి సినీ ఇండస్ట్రీ. ఏబీ అని సీడీ అనే పేరుతో మిలింద్ లెలె దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!