`యూ టర్న్` లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ నెం.3 ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటించే ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు.
ఈ చిత్రానికి…
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?