కటిక పేదరికం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆతరానికే కాకుండా ఈ తరానికి కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచాడు సీనియర్ ఎన్టీఆర్. గొప్ప యాక్టర్ గా గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్న ఈయన గురించి ఆతరం వారే కాదు ఈ తరం వారు కూడా ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక అప్పట్లోనే వందకు పైగా సినిమాలు చేసి తన సత్తా ఏంటో నిరూపించిన నందమూరి ఎన్టీఆర్ చెయ్యని పాత్ర అంటేనే లేదు. నేటితరం వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ వారు ఎక్కువగా దేవుడు పాత్రలో చూసిన ఎన్టీఆర్ నే వారు దేవుడుగా భావిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈయన మన మధ్య లేకపోయినప్పటికీ ఈయన గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
తెలుగు వెండితెరపై అడుగుపెట్టి మద్రాస్ లో కాకుండా హైదరాబాద్లో ఎన్టీఆర్ అనేక ఆస్తులను కూడ పెట్టాడు. ఎన్టీఆర్ జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తుల విలువలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ రాయలసీమ దుర్గ శ్రీయ నాటి నుంచి అప్పటి ముఖ్య మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డితో ఆత్మీయ అనుబంధం ఉంది. బ్రహ్మానందం రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్టీఆర్ హైదరాబాదులో స్థిరపడే క్రమం మొదలైంది. ఆయన ప్రోత్సాహంతోనే తొలిసారి ఎన్టీఆర్ హ్యాబిట్స్ లో ఎన్టీఆర్ ఎజిట్స్ ప్రాంతం కొన్నారు. ఇప్పుడు రామకృష్ణ 70ml థియేటర్ ఉన్నట్లు అప్పట్లో తన పాతకాలం భవనం ఉండేది. పాతకాలం భవనం పడగొట్ట రాదని ప్రభుత్వ నిషేధం ఉండడంతో.. చిత్రావతుకు చేరుకుందని సర్టిఫై చేయించుకుని మరి దానిని పడగొట్టి ఆ స్థలంలో 1964 లో 70 ఎం.ఎల్ థియేటర్ నిర్మించారు.
ఈ థియేటర్ ని ఎన్టీఆర్ ఎంతో మోజుపడి కట్టించుకున్నాడు. ఈ థియేటర్ వద్ద ఆయన ప్రతిమ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక థియేటర్ పక్కనే ఉన్న బార్ రూమ్ మరియు కొన్ని ప్రాంతాలను కూడా క్రమంగా కొనుగోలు చేసి రాజధాని నగరానికే మకుటయనం అనే సాంస్కృత వ్యాపారం వినోదిక కేంద్రంగా దానిని అభివృద్ధి చేశారు. దానికి ఎన్టీఆర్ ఎస్కే అని నామకరణం చేశారు. ఎన్టీఆర్ స్వతహాగా సౌందర్య ఆధారకుడు. దానికి తగినట్లుగానే నిర్మాణాలు వాటి డెకరేషన్స్ ఉండేది. అపురూప కళాకాండల సేకరణ ఆయనకి ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో గ్రామాల నుంచి హైదరాబాద్ కి ఎవరు వచ్చినా సరే.. ఎన్టీఆర్ యొక్క దర్శనీయ స్థలం హ్యాబిట్ లో ఎన్టీఆర్ నివసించిన ఇల్లు.. రామకృష్ణ థియేటర్.. ఆహ్వాన హోటల్ కాంప్లెక్స్ అన్ని వారికి ఫ్రీ.
నిజానికి ఎన్టీఆర్ యొక్క కల అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లు నిర్మించాలని. కానీ కొన్ని కారణాల చేత అది అద్దాంతరంగా ఆగిపోయింది. ఇక అనంతరం నుంచి ఈయన హైదరాబాద్లో అనేక స్థలాలు కొనడం మొదలుపెట్టారు. సినిమాలపై సంపాదించిన డబ్బు మొత్తం రియలిస్టేట్లో పెట్టారు. ఇక ఈయన నిర్మించిన ఆ ఐదు భవనాలలోనే ఇప్పుడు వారి ఐదుగురు కొడుకులు నిర్మిస్తున్నారు. వీటి విలువలు పెరిగి కోట్లకు చేరుకున్నాయి. ఇక అనంతరం ఎన్టీఆర్ సీఎంగా గెలిచిన సమయంలో ఆయన ఆస్తులపై అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ప్రతి ఒక్క దానికి సరైన ప్రూఫ్స్ చూపించడంతో ఎవరు నోరు ఎత్తలేకపోయారు. అలా కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించి గొప్ప నటుడిగా గొప్ప రాజకీయ నాయకుడిగా గొప్ప ధనవంతుడిగా మిగిలాడు సీనియర్ ఎన్టీఆర్.