నట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ వాయిదా పడింది. ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఈ నెల 25న పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లి గూడెం ఎస్వీఆర్ సర్కిల్ కె.ఎన్.రోడ్డులో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో విగ్రహావిష్కరణను వాయిదా వేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన తర్వాత కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!