NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సంచలనం కోసం ఎందుకీ వ్యాఖ్యలు…!

మంత్రి మోపిదేవి వెంకటరమణ నిన్న ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సాధారణంగా రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, అవినీతి కథలు, ఘాటు వ్యాఖ్యలు వినిలిస్తాయి. కానీ ప్రాణాంతకమైన వైరస్ పై కూడా ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. నిన్న త్రి మోపిదేవి మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే స్లీపర్ సెల్స్ గా మారి జనంలో తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు” వ్యాఖ్యానించారు. దీనికి మళ్లీ చివర్లో తనకు అనుమానాలున్నాయి అని ముక్తాయింపు ఇచ్చారు. ఇది రాష్ట్ర కరోనా రాజకీయంలో తీవ్ర వాణి గా మారింది.

పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?

సరే మంత్రి చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం. మంత్రి స్థాయిలో ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? నిజంగా తెలుగుదేశం పార్టీ ఇంతటి దుశ్చర్యకి పాల్పడుతుందా?? ఆయన మంత్రి హోదాలో మాట్లాడితే ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టాలి..? లేదా ఆయన వైకాపా ప్రతినిధిగా మాట్లాడితే, ఆధారాలు లేకపోతే దిగజారుడు వ్యాఖ్యలకు కాస్త తలవంపులు ఎదుర్కోవాలి. ఇక్కడ మంత్రి వ్యాఖ్యలు చుట్టూ అనేక అనుమానాలు.
* తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తే పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మంత్రి దగ్గర ఆధారాలు ఉంటె ఎందుకు అందించలేదు.
* నిజానికి కరోనా వైరస్ ని స్లీపర్ సెల్ గా వ్యాప్తి చేయాలి అంటే వారికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరగాలి. ఇలా నిర్ధారించాల్సింది ప్రభుత్వమే. * ప్రస్తుత ఈ పరిస్థితుల్లో కరోనా ఉన్నవారు బయట తిరిగే అవకాశం ఉందా? తాను అంటించేయాలి అంటే, తనకు తెలియాలి, అంటే ప్రభుత్వము నిర్ధారించాలి. * ఇలా నిర్ధారించిన తర్వాత పాజిటివ్ ఉన్న వ్యక్తిని ప్రభుత్వం అలా విడిచి పెట్టదు కదా..? అంటే మోపిదేవి వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు, ఒకరకంగా అవి సంచలనం కోసం చేసిన వ్యాఖ్యలే.

మరింత కిందకు రాజకీయం…

వైరస్ ప్రాణం తీస్తుంది. నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. సాధారణ జనంలో భయం ఆవహిస్తుంది. ఇది రాజకీయాన్ని మరింత కిందకు దిగజార్చే వ్యవహారమే. ఒకవేళ మంత్రి వ్యాఖ్యలు నిజమైతే తెలుగుదేశం పార్టీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి..! పెద్దపెద్ద నాయకులు సైతం అరెస్ట్ చేయాల్సిందే..! మంత్రి వ్యాఖ్యలు నిజం కాకపోతే అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరే అవకాశం ఉంది. అంటే ఎటు చూసినా ఇటువంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయాన్ని మరింత కిందకు తీసుకెల్లేవే. జనాల్లో లేని భయల్ని పెంచి పోషించేవే.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

Leave a Comment