మార్షల్స్పై దాడి సరికాదు: ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తా
అసెంబ్లీ మార్షల్స్పై టీడీపీ సభ్యులు దాడి చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్గా తనకు ఉన్న అధికారం ప్రకారం నిర్ణయం తీసుకున్నానని దానికి మార్షల్స్ ఏమి చేస్తారు అని ప్రశ్నించారు....