ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు. బీజేపీ కి ఊరట.
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బ్యాలెట్పై పెన్నుతో టిక్ చేసినా ఓటు చెల్లుబాటు అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను తప్పుబడుతూ...