మూడు పార్టీల నేతల నిరసనలు..! రామతీర్థం వద్ద ఉద్రిక్తత..! విజయసాయి వాహనంపై టీడీపీ శ్రేణుల దాడి..!!
గత నెల 28న విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత రామతీర్థం బోడికొండపై గల కోదండ రామాలయంలోని స్వామి విగ్రహన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి శిరస్సును కొలనులో పడవేసిన సంగతి తెలిసిందే. ఈ...