చెన్నై: డిఎంకె అధినేత స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సమావేశమయ్యారు. చెన్నైలోని ఆళ్వర్పేటలోని స్టాలిన్ నివాసానికి కెసిఆర్ వెళ్లగా ఆయన సాదరంగా స్వాగతం పలికారు. సార్వత్రిక… Read More
హైదరాబాదు: ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మనుగడే కనుమరుగు అవుతోందని వైసిపి సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం వైసిపి కేంద్ర కార్యాలయంలో… Read More
అమరావతి: టిడిపి అధికారంపై ఎటువంటి అపోహాలకు ఆస్కారమేలేదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ పరిధిలోని అభ్యర్థులు, నేతలతో చంద్రబాబు… Read More
కడప: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించేందుకు పులివెందుల బయలుదేరి వెళుతున్నారు. జగన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా జగన్ మంగళవారం సాయంత్రానికి హైదరాబాదు లోటస్… Read More
అమరావతి: ఈ నెల 14న మంగళవారం నిర్వహించతలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నేటి సాయంత్రం వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాని పక్షంలో రేపు… Read More
అరవకురిచి(తమిళనాడు): ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయాయి. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం… Read More
అమరావతి: క్యాబినెట్ సమావేశం నిర్వహణపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ మంత్రివర్గ సమావేశానికి ఇసి అనుమతి వస్తుందా? సమావేశం జరుగుతుందా? లేదా? అన్న… Read More
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆరవ విడత పోలింగ్ ఆదివారం వివిధ ప్రాంతాల్లో చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 59… Read More
అమరావతి: ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం పోలింగ్… Read More
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్లోనూ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్లో శనివారం రాత్రి బిజెపికి చెందిన ఒక కార్యకర్త… Read More
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగుతొన్న ఆరవ విడత పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ల బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు… Read More
ఢిల్లీ: సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు ఐదు దశల్లో మొత్తం… Read More
అమరావతి:వైసిపి తరపున పోటీ చేసిన లోక్సభ,అసెంబ్లీ అభ్యర్థులతో ఈ నెల 21న పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి ప్రాంతంలో తాడేవల్లిలో… Read More
అమరావతి: ఈవిఎంలపై పోరాటం సాగిస్తున్న ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ' క్రికెట్లో అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ను తప్పుబట్టినట్లుగా 'ఉందని ప్రధాని మోది ఎద్దేవా… Read More
అమరావతి: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ నేతలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు గైరుహాజరు అవ్వడంపై చంద్రబాబు… Read More
అమరావతి: కృష్ణాజిల్లాలో నవ్యాంధ్ర ప్రదేశ్కు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ సారి ఎన్నిక ఫలితం ఉత్కంఠను రేపుతోంది. అక్కడ నుండి ప్రధాన పార్టీల్లో… Read More
కోల్కతా: ప్రధాని మోదికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగ సవాల్ విసిరారు. గురువారం ఎన్నికల ప్రచార సభలో మోదిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.… Read More
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా వైసిపి వెంట ఉన్న సమాచారం తెలియడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని వైసిపి సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లాలో పల్నాటి ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుండి… Read More
ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం గురువారం కొట్టివేసింది. బ్రిటన్కు చెందిన… Read More
అమరావతి: చంద్రబాబు మేనిప్యులేషన్లకు కాలం చెల్లిపోయిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై చంద్రబాబును విమర్శించారు. నిన్న అమరావతి ప్రాంతంలో… Read More
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో సమావేశమైన వీరు జాతీయ… Read More
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలూ ఆసక్తి కనబరుస్తున్నారు.… Read More
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదవ విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్… Read More
విజయవాడ: టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుందనీ, ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గన్నవరం వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ పరిధిలోని నల్లచెరువు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల, నెల్లూరు జిల్లా… Read More
ఢిల్లీ: సార్వత్రికలలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో అయిదవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తచేయడంతో ఏడు గంటలకు పోలింగ్… Read More
అమరావతి: ఎన్నికల సంఘం ఒక పార్టీకి కొమ్ముకాయడం బాధాకరమని మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కోడ్ పేరుతో… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇఒ) గోపాలకృష్ణ… Read More
అమరావతి: ప్రధాని నరేంద్ర వ్యవహరించిన తీరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలకు కారణమయ్యాయని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీహార్లో తెలుగు రాష్ట్రాల గురించి… Read More
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. శనివారం ఢిల్లీలోని మోతినగర్ లో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహిస్తుండగా ఎరుపు రంగు … Read More
అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం తీవ్రంగానే ఉందని రాజమండ్రి పార్లమెంట్ టిడిపి అభ్యర్థి మాగంటి రూప అన్నారు. టిడిపి నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశంలో… Read More
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ సరళి, అంచనాలపై సమీక్షించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ… Read More
అమరావతి: గ్రూపు 2 పరీక్షలు నెల రోజులు వాయిదా వేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కోరారు. 'ఉత్తరాంధ్రలో తుఫాను పునరావాస పనులు జరుగుతున్నాయి, మరో… Read More
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన వాయిదా పడింది. పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ కు దాదాపు ఐదు వారాలు సమయం… Read More
అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలు దిక్కరించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శించిన కడపలోని రెండు సినిమా ధియేటర్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల… Read More
హైదరాబాద్: మామ ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచిన వ్యక్తి చంద్రబాబుపై ఎవరికి నమ్మకం ఉండదని వైసిపి ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో … Read More
అమరావతి: నూటికి వెయ్యి శాతం టిడిపి గెలుస్తోందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వైసిపి రాజ్యసభ సభ్యుడి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా… Read More
(ఫోటోలు, వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో) రాయ్బరేలీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గురువారం కొద్దిసేపు పాములు ఆడించే… Read More
అమరావతి, మే 2 : ఎన్నికల ఫలితాలపై అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు అత్యధిక స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పోటీ వైసిపి,… Read More
అమరావతి: ప్రధాని మోదిని గంటకు ఒక డ్రస్ మారుస్తారు అంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మోది… Read More
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల ఆరవ తేదీన రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న… Read More
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశ ప్రధానికి ఒక విధంగా, ముఖ్యమంత్రులకు మరొక విధంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ… Read More
ఢిల్లీ: కోర్టు దిక్కార కేసులో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని సుప్రీం కోర్టు అన్నట్లుగా… Read More
ఢిల్లీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన… Read More
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. విదేశీ పౌరసత్వంపై కచ్చితమైన వివరణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి… Read More
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రోజు వివిధ శాఖల్లో విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైసిపి నేత ఎంవిఎస్ నాగిరెడ్డి… Read More
అమరావతి: పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని మోదీ… Read More
కాకినాడ: అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం కక్షసాధింపు చర్యలు చేస్తోందని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పార్టీ… Read More
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొమ్మిది రాష్ర్టాలలోని 72లోక్ సభ స్ధానాలలో నాల్గవ దశ పోలింగ్ నేడు(సోమవారం) ప్రారంభం అయ్యింది. ఒరిస్సాలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం… Read More