Breaking: జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్జర్ కొట్లి బ్రిడ్జి వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి...
లండన్: జలియన్వాలా బాగ్ నరమేధానికి తీవ్రంగా చింతిస్తున్నట్లు బ్రిటిష్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. ఆరోజు అక్కడ జరిగిన దానికి, ఆ సంఘటన కలిగించిన వేదనకూ తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆమె బుధవారం పార్లమెంట్లో...
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్లోని అమృతసర్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్...