కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం .. ఉచిత రేషన్ బియ్యం బదులు డబ్బులు
కర్ణాటక లో ముఖ్యమంత్రి సిద్దారామయ్య సర్కార్ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలునకు...