ఇంట్లో సీసీ కెమెరాలు ఏంటి..? ఇంట్లో అంత మంది సిబ్బంది ఏంటి..? ఒక ఫోన్ పోయిందని పని వాడిని ఇంటికి పిలిపించి కొట్టడం ఏంటి..?? శిరోముండనం చేయించి పంపించడం ఏంటి..?? అసలు ఎవరీ నూతన్...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు డిల్లీ కి వెళ్లబోతున్నారు. డిల్లీ లో అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులని కలవబోతున్నట్టు గా తెలుస్తోంది....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధాని అమరావతిలో కొనసాగించాలని హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం అవుతున్నది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు కావస్తున్నా హైకోర్టు ఏర్పాటు వ్యవహారం ఇంకా సందిగ్దంలోనే కొనసాగుతోంది. ఇటు...