మిస్టర్ జగన్ బీ కేర్ ఫుల్ .. వార్నింగ్ ఇస్తున్న నిపుణులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతోంది. సాధారణ ప్రజల నుండి వీవీఐపీల వరకు ఎవరూ దీని బారి నుండి తప్పించుకునే అవకాశం లేకుండా పోతోంది. తాజాగా ఏపీ సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో పదిమందికి...