జగన్ ను తిట్టిన వారు ఎవరైనా పాతాళానికే అంటూ డిప్యూటి సీఎం ‘కొట్టు’ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్మోహనరెడ్డిని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారన్న సంగతి వారు తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు....