సీఎం జగన్మోహన్ రెడ్డికి అక్టోబర్ నెల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఇప్పటి వరకు తాను కలలు గన్న రాజధాని తరలింపు, తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ ఈ రెండు...
ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తల పెట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరో సారి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ...