Pedana (Krishna): మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ – మంత్రి జోగి రమేష్
Pedana (Krishna): ప్రజలు అడగకుండానే వారి ఆకలి గమనించి ఆదుకుంటున్న మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం పెడన, బంటుమిల్లి,...