ఒడిషా రైల్వే లైన్ను ప్రారంభించిన మోదీ
బలాంగిర్ (ఒడిషా), జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్ – బీచువలి రైల్వేలైన్ను నేడు ప్రాంభించారు. సోనేపూర్లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి...