Kadapa: ప్రమాద బాధిత కుటుంబాలకు పది లక్షల పరిహారం
Kadapa: కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ పరిధిలో ముగ్గురాయి గనుల్లో నిన్న జరిగిన భారీ పేలుళ్లలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ...