బుద్ధి చాటుకుంటున్న బుద్ధా వెంకన్న..! ఎంత కాలమో ఇలా.!!
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా జగన్ కు జై కొట్టారు. వీరిబాటలోనే మరికొందరు ఉన్నారు. అయితే.. టీడీపీలో కీలకంగా ఉన్న...