ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు..! తప్పిన పెనుప్రమాదం..!!
(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) విజయవాడ దుర్గగుడి సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి సమీపంలో కొండచరియలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌన స్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగి...