మోదీజీ…జగన్ సంగతి తేల్చండి..!! జాతీయ భద్రతకు ముప్పు..!!
ప్రధానికి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ.. టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత ప్రధానికి ఏపీలో అధికార పార్టీ పైన ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. ప్రధాని మోదీతో విభేదించి..ఎన్నికల ముందు ధర్మ పోరాటాలు...