పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు .. పోలీస్ ఆంక్షల మధ్య రుషికొండ పరిశీలన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విశాఖలో కొనసాగుతోంది. జగదాంబ జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఇవేళ రుషికొండను పరిశీలించారు. అయితే రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో...