ఆర్బీఐని లూటీ చేసినా లాభం లేదు
న్యూఢిల్లీః ఆర్థికమాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుమారు 1.76 లక్షల కోట్లు నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు....