రాజకీయాలుఅమరావతి రైతులకు జెసి, మాగంటి సంఘీభావంsharma somarajuJanuary 15, 2020 by sharma somarajuJanuary 15, 2020(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు 29వ రోజుకు చేరుకోగా మందడంలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపిలు జెసి దివాకరరెడ్డి, మాగంటి బాబు, ఆయన కుటుంబ సభ్యులు...