(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు 29వ రోజుకు చేరుకోగా మందడంలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపిలు జెసి దివాకరరెడ్డి, మాగంటి బాబు, ఆయన కుటుంబ సభ్యులు...
అనంతపురం: సీనియర్ నేత, మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయన్న అభియోగంతో దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు చెందిన 23 బస్సులను సీజ్ చేయడంతో...