పునరావాసానికి ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారి
రాజమండ్రి: పోలవరం ప్రాజెెక్టు పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా అమలు చేసేందుకు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తక్షణమే ఆ అధికారి బాధ్యతలు...