న్యూఢిల్లీ: మూక దాడులు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు 49 మంది మేధావులు, ప్రముఖులపై రాజద్రోహం కేసు పెట్టడంపై కాంగ్రెస్ నేత, లోక్సభ సభ్యుడు శశి థరూర్...
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఒక సినిమాను విడుదల అయిన మరుసటి రోజున ధియేటర్ల నుంచి ఉపసంహరింపజేసిన మమతా బెనర్జీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. భోబిష్యూతర్ భూత్ అనే ఈ...