ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ రేసులో ముగ్గురు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు పేర్లతో...