ఎదురు కాల్పుల్లో నాలుగు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని హంద్వారా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వరకూ ఈ ఎన్కౌంటర్లలో నలుగురు భధ్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు...