ఆగస్టు 15వ తారీకు దేశంలో భారీ పేలుళ్లకు టార్గెట్ ఫిక్స్ చేసిన ISI..!!
ఆగస్టు 15 దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు ఐ.ఎస్.ఐ ఉగ్రవాద సంస్థ దేశంలో భారీ పేలుళ్లకు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా అయోధ్యని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్...