ఇంటర్ విద్యార్థులకి శుభవార్త..! జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ విద్యా విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సిలబస్ ను 30 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల పై భారం...