న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటేరియన్లకు క్రమశిక్షణలో క్లాసులు తీసుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆ దిశగా బుధవారం ఉదయం 80 మంది పార్లమెంట్ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించారు కూడా. ఇండోర్లో...
న్యూ ఢిల్లీ: మునిసిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్తో కొట్టిన బిజెపి శాసనసభ్యుడి ఉదంతంపై నివేదిక పంపాల్సిందిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ బిజెపి శాఖను ఆదేశించారు. బుధవారం ఇండోర్...